ఐక్య రాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ను కడిగేసిన ఇండియా
- September 30, 2018
ఐక్య రాజ్య సమితి వేదికగా మరోసారి దాయాది పాకిస్థాన్ను కడిగిపారేసింది ఇండియా. ఇదేనా కొత్త పాకిస్థాన్ అంటూ ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వాన్ని ఏకిపారేసింది. 2014లో పెషావర్లోని సైనిక స్కూల్పై జరిగిన ఉగ్రదాడి వెనుక భారత్ ఉందన్న ఆ దేశ విదేశాంగ మంత్రి మెహమూద్ ఖురేషీ విమర్శలను తిప్పికొట్టింది. మీ నీచమైన ఆరోపణలు ఆ దాడిలో చనిపోయిన అమాయక చిన్నారులను అవమానించేవే అని స్పష్టంచేసింది. మానవ హక్కులపై ప్రపంచానికి ఉపన్యాసాలు ఇచ్చే ముందు మీ దేశం సంగతి చూసుకోండి అంటూ ఓ స్థాయిలో దులిపేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







