హౌతీ ఎక్స్ప్లోజివ్ బోట్స్ని ధ్వంసం చేసిన సౌదీ నేవీ
- September 30, 2018
పోర్ట్ ఆఫ్ జజాన్ని టార్గెట్గా చేసుకుని హౌతీ మిలీషియా ఏర్పాటు చేసిన ఎక్స్ప్లోజివ్ బోట్స్ని సౌదీ నేవీ ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని సంకీర్ణ దళాలకు చెందిన అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి చెప్పారు. రిమోట్ కంట్రోల్ ఆధారంగా ఎక్స్ప్లోజివ్స్ గల బోట్లను జజాన్ వైపుగా యెమెన్ తీవ్రవాదులు నడిపించారు. వాటిని గుర్తించి, తక్షణం ధ్వంసం చేసింది సౌదీ ఆర్మీ. ఇరాన్ మద్దతుతో యెమెన్లో తీవ్రవాదులు చెలరేగిపోతున్నారు. వారిని నిలువరించే క్రమంలో సంకీర్ణ దళాలు అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి. ప్రధానంగా సౌదీని టార్గెట్గా చేసుకుని యెమెన్ తీవ్రవాదులు విధ్వంస కాండకు వ్యూహరచన చేస్తున్న సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









