హౌతీ ఎక్స్ప్లోజివ్ బోట్స్ని ధ్వంసం చేసిన సౌదీ నేవీ
- September 30, 2018
పోర్ట్ ఆఫ్ జజాన్ని టార్గెట్గా చేసుకుని హౌతీ మిలీషియా ఏర్పాటు చేసిన ఎక్స్ప్లోజివ్ బోట్స్ని సౌదీ నేవీ ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని సంకీర్ణ దళాలకు చెందిన అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి చెప్పారు. రిమోట్ కంట్రోల్ ఆధారంగా ఎక్స్ప్లోజివ్స్ గల బోట్లను జజాన్ వైపుగా యెమెన్ తీవ్రవాదులు నడిపించారు. వాటిని గుర్తించి, తక్షణం ధ్వంసం చేసింది సౌదీ ఆర్మీ. ఇరాన్ మద్దతుతో యెమెన్లో తీవ్రవాదులు చెలరేగిపోతున్నారు. వారిని నిలువరించే క్రమంలో సంకీర్ణ దళాలు అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి. ప్రధానంగా సౌదీని టార్గెట్గా చేసుకుని యెమెన్ తీవ్రవాదులు విధ్వంస కాండకు వ్యూహరచన చేస్తున్న సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







