హౌతీ ఎక్స్ప్లోజివ్ బోట్స్ని ధ్వంసం చేసిన సౌదీ నేవీ
- September 30, 2018
పోర్ట్ ఆఫ్ జజాన్ని టార్గెట్గా చేసుకుని హౌతీ మిలీషియా ఏర్పాటు చేసిన ఎక్స్ప్లోజివ్ బోట్స్ని సౌదీ నేవీ ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని సంకీర్ణ దళాలకు చెందిన అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి చెప్పారు. రిమోట్ కంట్రోల్ ఆధారంగా ఎక్స్ప్లోజివ్స్ గల బోట్లను జజాన్ వైపుగా యెమెన్ తీవ్రవాదులు నడిపించారు. వాటిని గుర్తించి, తక్షణం ధ్వంసం చేసింది సౌదీ ఆర్మీ. ఇరాన్ మద్దతుతో యెమెన్లో తీవ్రవాదులు చెలరేగిపోతున్నారు. వారిని నిలువరించే క్రమంలో సంకీర్ణ దళాలు అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి. ప్రధానంగా సౌదీని టార్గెట్గా చేసుకుని యెమెన్ తీవ్రవాదులు విధ్వంస కాండకు వ్యూహరచన చేస్తున్న సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!







