15 మంది వలస ఫిషర్మెన్ అరెస్ట్
- October 04, 2018
మస్కట్: మొత్తం 15 మంది ఫిషర్మెన్ని సినాలో అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ అగ్రిక్లచర్ అండ్ ఫిషరీస్ వెల్లడించింది. 800 కిలోల కన్నాడ్ని వీరు విక్రయిస్తుండగా అరెస్ట్ చేశారు. సినా ఫిషింగ్ మార్కెట్లో ఈ అక్రమ అమ్మకాలు జరుగుతుండగా అరెస్ట్ చేశారు అధికారులు. ఈ సీజన్లో ఈ ఫిష్ తాలూకు ఫిషింగ్ని బ్యాన్ చేశారు. ఇన్స్పెక్షన్ డ్రైవ్ సందర్భంగా వీరిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మినిస్ట్రీకి చెందిన జాయింట్ ఇన్స్పెక్షన్ యూనిట్ ఈ ఇన్స్పెక్షన్ నిర్వహించింది. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







