15 మంది వలస ఫిషర్మెన్ అరెస్ట్
- October 04, 2018
మస్కట్: మొత్తం 15 మంది ఫిషర్మెన్ని సినాలో అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ అగ్రిక్లచర్ అండ్ ఫిషరీస్ వెల్లడించింది. 800 కిలోల కన్నాడ్ని వీరు విక్రయిస్తుండగా అరెస్ట్ చేశారు. సినా ఫిషింగ్ మార్కెట్లో ఈ అక్రమ అమ్మకాలు జరుగుతుండగా అరెస్ట్ చేశారు అధికారులు. ఈ సీజన్లో ఈ ఫిష్ తాలూకు ఫిషింగ్ని బ్యాన్ చేశారు. ఇన్స్పెక్షన్ డ్రైవ్ సందర్భంగా వీరిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మినిస్ట్రీకి చెందిన జాయింట్ ఇన్స్పెక్షన్ యూనిట్ ఈ ఇన్స్పెక్షన్ నిర్వహించింది. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









