15 మంది వలస ఫిషర్మెన్ అరెస్ట్
- October 04, 2018
మస్కట్: మొత్తం 15 మంది ఫిషర్మెన్ని సినాలో అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ అగ్రిక్లచర్ అండ్ ఫిషరీస్ వెల్లడించింది. 800 కిలోల కన్నాడ్ని వీరు విక్రయిస్తుండగా అరెస్ట్ చేశారు. సినా ఫిషింగ్ మార్కెట్లో ఈ అక్రమ అమ్మకాలు జరుగుతుండగా అరెస్ట్ చేశారు అధికారులు. ఈ సీజన్లో ఈ ఫిష్ తాలూకు ఫిషింగ్ని బ్యాన్ చేశారు. ఇన్స్పెక్షన్ డ్రైవ్ సందర్భంగా వీరిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మినిస్ట్రీకి చెందిన జాయింట్ ఇన్స్పెక్షన్ యూనిట్ ఈ ఇన్స్పెక్షన్ నిర్వహించింది. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







