ఈ నెల 15 నుండి హజ్ దరఖాస్తులు
- October 04, 2018
హైదరాబాద్:హజ్ యాత్రకు ఈ నెల 15 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు హజ్ కమిటీ అధ్యక్షుడు మసీహుల్లాఖాన్ శుక్రవారం వెల్లడించారు. ప్రతీ ఏటా దరఖాస్తు ప్రక్రియ నవంబర్లో ప్రారంభమవుతుండగా.. ఈ సారి నెల రోజుల ముందే మొదలు కానుందని తెలిపారు. వచ్చే ఏడాది హజ్కు వెళ్లాలనుకునే యాత్రికులు హజ్ కమిటీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







