బంగారం ధర భారీగా తగ్గింది...
- October 05, 2018
మగువల మనసు దోచే బంగారం గత రెండు రోజులుగా పెరిగి వారిని నిరాశ పరిచాయి. అయితే నేడు భారీగా తగ్గి ఊరిస్తోంది. బంగారు ఆభరణాలంటే మక్కువ చూపే వారు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకునే నిమిత్తం బంగారం దుకాణాలకు క్యూకడుతున్నారు. నేటి ట్రేడింగ్లో స్వచ్ఛమైన బంగారం ధర రూ.250 తగ్గి రూ.31,850కు చేరుకుంది.
వెండి కూడా కిలోకి రూ.100లు తగ్గి రూ.39,250కి చేరుకుంది.
అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన పరిస్థితులు మరియు వ్యాపారస్తుల నుంచి వచ్చే ఆర్డర్స్ తగ్గడమే బంగారం ధర పతనానికి కారణమైందని ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. న్యూఢిల్లీలో స్వచ్ఛమైన పసిడి ధర రూ.250 తగ్గి రూ.31,850కి చేరుకోగా 99.5 నాణ్యత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.31,700గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.16 శాతం తగ్గి జౌన్సు 1,199.40 డాలర్లు పలికింది. ఇక వెండి కూడా 0.03 శాతం తగ్గి ఔన్స్ 14.64 డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







