జిటెక్స్ షాపర్ ముగింపు: పోటెత్తిన షాపర్స్
- October 06, 2018
దుబాయ్:ఈ ఏడాది జిటెక్స్ షాపర్ నేటితో ముగియనుండడంతో షాపర్స్ పోటెత్తారు. కొనుగోలు దార్లతో ఆ ప్రాంతమంతటా సందడిగా మారింది. శుక్రవారం భారీగా జన సందోహం కన్పించింది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద పొడవైన క్యూలు షాపర్స్తో నిండిపోయాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు అతి తక్కువ ధరలకే ఈ జిటెక్స్ షాపర్లో లభిస్తుండడంతో వాటి పట్ల ఎక్కువమంది ఆకర్షితులవుతున్నారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎక్కువగా సేల్ అవుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 300 దిర్హామ్లపైన ఖర్చు చేసేవారికి ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించడం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







