అక్టోబర్ 17న తుది ఓటర్ల లిస్ట్
- October 06, 2018
బహ్రెయిన్:అక్టోబర్ 17న తుది ఓటర్ల లిస్ట్ ప్రకటితం కానుందని ఎన్నికల ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అక్టోబర్ 3 వరకు తమ పేర్లను లిస్ట్లో వెరిఫై చేసుకునేందుకు పౌరులకు అవకాశం కల్పించామని లెజిస్లేషన్ మరియు లీగల్ ఒపీనియన్ కమిషన్ ఎల్ఎల్ఓసి, ఎలక్షన్స్ 2018 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాఫ్ అబ్దుల్లా హమ్జా చెప్పారు. ఓటర్ లిస్ట్లో తమ పేర్లను చెక్ చేసుకున్నవారి సంఖ్య 131,640 గా వుందనీ, 2,997 మంది ఎలక్షన్స్ సూపర్ వైజరీ కమిటీస్కి రిపోర్ట్ చేసినట్లు ఓ ప్రకటనలో వివరించడం జరిగింది. పౌరులు, ఎన్నికల పట్ల చూపుతున్న శ్రద్ధ అభినందించదగ్గదని నవాఫ్ అబ్దుల్లా హమ్జా తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







