ఏపీ:ఉప ఎన్నికల్లపై సీఈసీ సంచలన నిర్ణయం
- October 06, 2018
ఏపీ:వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఏపీలో ఖాళీ అయిన ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించట్లేదని తేల్చి చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్థానం ఖాళీ అయిన తర్వాత ఏడాది మించి గడువు ఉన్న చోట్ల మాత్రం ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. అయితే..ఏపీలో అలాంటి పరిస్థితులు లేవని వివరించింది. జూన్ నాలుగున ఐదుగురు వైసీసీ ఎంపీలు రాజీనామా చేశారని..జూన్ మూడున పార్లమెంట్ గడువు ముగుస్తుండటంతో ఆయా స్థానాల్లో ఎన్నికలు నిర్వహించట్లేదని క్లారిటీ ఇచ్చారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..