ఏపీ:ఉప ఎన్నికల్లపై సీఈసీ సంచలన నిర్ణయం
- October 06, 2018
ఏపీ:వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఏపీలో ఖాళీ అయిన ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించట్లేదని తేల్చి చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్థానం ఖాళీ అయిన తర్వాత ఏడాది మించి గడువు ఉన్న చోట్ల మాత్రం ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. అయితే..ఏపీలో అలాంటి పరిస్థితులు లేవని వివరించింది. జూన్ నాలుగున ఐదుగురు వైసీసీ ఎంపీలు రాజీనామా చేశారని..జూన్ మూడున పార్లమెంట్ గడువు ముగుస్తుండటంతో ఆయా స్థానాల్లో ఎన్నికలు నిర్వహించట్లేదని క్లారిటీ ఇచ్చారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్.
తాజా వార్తలు
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







