ఏపీ:ఉప ఎన్నికల్లపై సీఈసీ సంచలన నిర్ణయం

- October 06, 2018 , by Maagulf
ఏపీ:ఉప ఎన్నికల్లపై సీఈసీ సంచలన నిర్ణయం

ఏపీ:వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఏపీలో ఖాళీ అయిన ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించట్లేదని తేల్చి చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్థానం ఖాళీ అయిన తర్వాత ఏడాది మించి గడువు ఉన్న చోట్ల మాత్రం ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. అయితే..ఏపీలో అలాంటి పరిస్థితులు లేవని వివరించింది. జూన్ నాలుగున ఐదుగురు వైసీసీ ఎంపీలు రాజీనామా చేశారని..జూన్ మూడున పార్లమెంట్ గడువు ముగుస్తుండటంతో ఆయా స్థానాల్లో ఎన్నికలు నిర్వహించట్లేదని క్లారిటీ ఇచ్చారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com