అక్టోబర్ 27న 'కలర్స్ ఆఫ్ లైఫ్ - 2018' ఫెస్టివల్
- October 07, 2018
బహ్రెయిన్: అక్టోబర్ 27న జరిగే 'కలర్స్ ఆఫ్ లైఫ్' ఫెస్టివల్లో 15 మంది పోయెట్స్ పాల్గొననున్నారు. సాయంత్రం 6.30 నిమిషాల నుంచి రాత్రి 7.30 నిమిషాల వరకు హమాలాలోని బ్రిటిష్ స్కూల్ బహ్రెయిన్ వద్ద ఈ ఫెస్టివల్ జరుగుతుంది. బహ్రెయిన్ రైటర్స్ సర్కిల్ (బిడబ్ల్యుసి) డైరెక్టర్ మరియు ఫౌండర్ మెంబర్ రోమిని సుందరం మాట్లాడుతూ, బహ్రెయిన్ రైటర్స్ సర్కిల్ సిస్టర్ గ్రూప్ అయిన ది సెకెండ్ సర్కిల్ ఈ కలర్స్ ఆఫ్ లైఫ్ పోయెట్రీ ఫెస్టివల్ని నిర్వహిస్తోందని చెప్పారు. డేవిడ్ హాలీవుడ్ బ్రెయిన్ ఛెయిల్డ్ బహ్రెయిన్ రైటర్స్ సర్కిల్ అని ఆమె చెప్పారు. సెకెండ్ సర్కిల్కి ఛరిష్మాటిక్ ఫౌండర్ అని ఆమె వివరించారు. ఇటీవల మృతి చెందిన సామియా ఇంజనీర్కి డెడికేట్ చేస్తూ ఈ ఏడాది కలర్స్ ఆఫ్ లైఫ్ పోయెట్రీ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2012 నుంచి 2017 వరకు ప్రతి ఫెస్టివల్లోనూ ఆమె పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియా, బహ్రెయిన్ బ్రిటన్, కెనడా, ఇండియా, మాసిడోనియా, మలేసియా, పాకిస్తాన్ మరియు యెమెన్ నుంచి పలువురు ప్రముఖ పోయెట్స్ ఈ ఈవెంట్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







