అక్టోబర్ 27న 'కలర్స్ ఆఫ్ లైఫ్ - 2018' ఫెస్టివల్
- October 07, 2018
బహ్రెయిన్: అక్టోబర్ 27న జరిగే 'కలర్స్ ఆఫ్ లైఫ్' ఫెస్టివల్లో 15 మంది పోయెట్స్ పాల్గొననున్నారు. సాయంత్రం 6.30 నిమిషాల నుంచి రాత్రి 7.30 నిమిషాల వరకు హమాలాలోని బ్రిటిష్ స్కూల్ బహ్రెయిన్ వద్ద ఈ ఫెస్టివల్ జరుగుతుంది. బహ్రెయిన్ రైటర్స్ సర్కిల్ (బిడబ్ల్యుసి) డైరెక్టర్ మరియు ఫౌండర్ మెంబర్ రోమిని సుందరం మాట్లాడుతూ, బహ్రెయిన్ రైటర్స్ సర్కిల్ సిస్టర్ గ్రూప్ అయిన ది సెకెండ్ సర్కిల్ ఈ కలర్స్ ఆఫ్ లైఫ్ పోయెట్రీ ఫెస్టివల్ని నిర్వహిస్తోందని చెప్పారు. డేవిడ్ హాలీవుడ్ బ్రెయిన్ ఛెయిల్డ్ బహ్రెయిన్ రైటర్స్ సర్కిల్ అని ఆమె చెప్పారు. సెకెండ్ సర్కిల్కి ఛరిష్మాటిక్ ఫౌండర్ అని ఆమె వివరించారు. ఇటీవల మృతి చెందిన సామియా ఇంజనీర్కి డెడికేట్ చేస్తూ ఈ ఏడాది కలర్స్ ఆఫ్ లైఫ్ పోయెట్రీ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2012 నుంచి 2017 వరకు ప్రతి ఫెస్టివల్లోనూ ఆమె పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియా, బహ్రెయిన్ బ్రిటన్, కెనడా, ఇండియా, మాసిడోనియా, మలేసియా, పాకిస్తాన్ మరియు యెమెన్ నుంచి పలువురు ప్రముఖ పోయెట్స్ ఈ ఈవెంట్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి