అక్టోబర్ 27న 'కలర్స్ ఆఫ్ లైఫ్ - 2018' ఫెస్టివల్
- October 07, 2018
బహ్రెయిన్: అక్టోబర్ 27న జరిగే 'కలర్స్ ఆఫ్ లైఫ్' ఫెస్టివల్లో 15 మంది పోయెట్స్ పాల్గొననున్నారు. సాయంత్రం 6.30 నిమిషాల నుంచి రాత్రి 7.30 నిమిషాల వరకు హమాలాలోని బ్రిటిష్ స్కూల్ బహ్రెయిన్ వద్ద ఈ ఫెస్టివల్ జరుగుతుంది. బహ్రెయిన్ రైటర్స్ సర్కిల్ (బిడబ్ల్యుసి) డైరెక్టర్ మరియు ఫౌండర్ మెంబర్ రోమిని సుందరం మాట్లాడుతూ, బహ్రెయిన్ రైటర్స్ సర్కిల్ సిస్టర్ గ్రూప్ అయిన ది సెకెండ్ సర్కిల్ ఈ కలర్స్ ఆఫ్ లైఫ్ పోయెట్రీ ఫెస్టివల్ని నిర్వహిస్తోందని చెప్పారు. డేవిడ్ హాలీవుడ్ బ్రెయిన్ ఛెయిల్డ్ బహ్రెయిన్ రైటర్స్ సర్కిల్ అని ఆమె చెప్పారు. సెకెండ్ సర్కిల్కి ఛరిష్మాటిక్ ఫౌండర్ అని ఆమె వివరించారు. ఇటీవల మృతి చెందిన సామియా ఇంజనీర్కి డెడికేట్ చేస్తూ ఈ ఏడాది కలర్స్ ఆఫ్ లైఫ్ పోయెట్రీ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2012 నుంచి 2017 వరకు ప్రతి ఫెస్టివల్లోనూ ఆమె పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియా, బహ్రెయిన్ బ్రిటన్, కెనడా, ఇండియా, మాసిడోనియా, మలేసియా, పాకిస్తాన్ మరియు యెమెన్ నుంచి పలువురు ప్రముఖ పోయెట్స్ ఈ ఈవెంట్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







