240 మంది వలసదారుల అరెస్ట్
- October 08, 2018
మస్కట్: మొత్తం 239 మంది వలసదారుల్ని లేబర్ చట్టం ఉల్లంఘనలకు సంబంధించి అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ పేర్కొంది. అల్ దహిరాహ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మేన్ పవర్ ఈ అరెస్టులు చేయడం జరిగింది. 64 ఫెసిలిటీస్ వద్ద తనిఖీలు నిర్వహించడం జరిగిందనీ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నవాటిపై చర్యలు ఈసుకోవడం జరిగిందనీ, ఇన్స్పెక్షన్ సందర్భంగా ఉల్లంఘనలకు పాల్పడినవారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు అధికారులు. ఇదిలా వుంటే, గత సెప్టెంబర్లో లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 97 జాబ్ వేకెన్సీలను రిజిస్టర్ చేసింది.
తాజా వార్తలు
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!
- కువైట్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు చెల్లింపులపై కొత్త నిబంధనలు..!!
- సౌదీలో విజిట్ వీసా గడువు దాటితే 50 వేల రియాల్స్ ఫైన్, జైలుశిక్ష..!!
- యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!
- రాయల్ హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ కు 25 ఏళ్లు..!!
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..







