'తిత్లీ' ముప్పు.. తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
- October 09, 2018
తిత్లీ తుపాను ఇవాళ మధ్యాహ్నానికి తీవ్రంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాలోని గోపాల్పూర్కు ఆగ్నేయ దిశలో 510 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయం గోపాల్పూర్- ఏపీలోని కళింగపట్నం మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉండడం.. బుధ, గురువారాల్లో భారీ వర్షాలు, గాలుల నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.మరోవైపు తుపాను ముప్పు నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం తీర ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







