'తిత్లీ' ముప్పు.. తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
- October 09, 2018
తిత్లీ తుపాను ఇవాళ మధ్యాహ్నానికి తీవ్రంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాలోని గోపాల్పూర్కు ఆగ్నేయ దిశలో 510 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయం గోపాల్పూర్- ఏపీలోని కళింగపట్నం మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉండడం.. బుధ, గురువారాల్లో భారీ వర్షాలు, గాలుల నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.మరోవైపు తుపాను ముప్పు నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం తీర ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







