యూఏఈలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు
- October 10, 2018
యూఏఈ: షార్జా సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ స్పేస్ సైన్సెస్, రస్ అల్ ఖైమాతోపాటుగా నార్తరన్ ఎమిరేట్స్లో మంగళవారం ఉదయం పలు చోట్ల భూ ప్రకంపనల తీవ్రత నమోదయినట్లు పేర్కొంది. యూఏఈలోని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ, 2.1 తీవ్రతతో భూప్రకంపనల్ని రికార్డ్ చేయడం జరిగింది. సౌత్ ఇరాన్లోని బందర్ అబ్బాస్లో భూకంప కేంద్రం వున్నట్లు తెలుస్తోంది. దేశంలోని నార్త్ ప్రాంతంలో ప్రజలు భూకంపం తాలూకు ప్రకంపనల అనుభూతికి లోనయ్యారని అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ ప్రకంపనల తీవ్రత చాలా తక్కువేనని ఎన్సిఎం వివరించింది.
తాజా వార్తలు
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..







