భారతదేశానికి రెండు 'టైం జోన్ల' సూచన
- October 10, 2018భారతదేశానికి ప్రస్తుతమున్న ఒకటే 'టైం జోన్' స్థానంలో రెండు ఉంటే మరింత ప్రయోజనం చేకూరుతుందని ఢిల్లీలోని సీఎస్ఐఆర్- నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ (ఎన్పీఎల్) శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దేశ వ్యాప్తంగా (ఈశాన్య రాష్ట్రాలు మినహా) ఒకటి, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, మిజోరం, త్రిపురలతో పాటు అండమాన్, నికోబార్ ద్వీపాలకు కలిపి మరొకటి ఏర్పాటు చేస్తే మంచిదని వెల్లడించారు.ఈశాన్యరాష్ట్రాల్లో సూర్యుడు ముందుగా ఉదయించి, ముందుగానే ఆస్తమిస్తుండడంతో మొదటి టైంజోన్ కంటే ఒక గంట సమయం ముందు ఉండేలా మార్పులు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత