తిరుచ్చి నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానానికి తప్పిన పెను ప్రమాదం...
- October 12, 2018తిరుచ్చి నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. 136 మంది ప్రయాణికులు ఉన్న ఈ విమానం టేకాఫ్ అవుతుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రహరీ గోడను తాకుతూ వెళ్లింది. వెంటనే విమానశ్రయ సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.
తమిళనాడు లోని తిరుచ్చి విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే విమానం తాకడంతో అక్కడ ఉన్న గోడ కుప్పకూలింది. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే విమానాన్ని ముంబయికి దారి మళ్లించారు. ముంబయి ఎయిర్పోర్టులో విమానం సేఫ్గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను మరో విమానంలో ముంబాయి నుంచి దుబాయ్కి తరలించారు అధికారులు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్సైకిల్కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…