అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీపై ఐటీ సంస్థల వేటు
- October 16, 2018
అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ 'యూఎస్సీఐఎస్'పై అమెరికాలోని వెయ్యికి పైగా చిన్న ఐటీ కంపెనీల బృందం 'ఐటీ సర్వ్ అలియన్స్' దావా వేసింది. వీటిలో ఎక్కువ భారత సంతతికి చెందిన వ్యక్తుల సంస్థలే ఉన్నాయి. ఏజెన్సీ హెచ్-1బీ వీసాలపై మూడేళ్ళ కంటే తక్కువ కాలపరిమితి విధిస్తోందని కంపెనీల బృందం దావాలో పేర్కొంది. ప్రస్తుత నిబంధనలను మార్చడానికి, వీసా గడువును తగ్గించడానికి యూఎస్సీఐఎస్కు అధికారం లేదని ఆరోపిస్తోంది. సాధారణంగా ఈ వీసాలను మూడు నుంచి ఆరేళ్ళ కాలానికి ఇస్తారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..