అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీపై ఐటీ సంస్థల వేటు
- October 16, 2018అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ 'యూఎస్సీఐఎస్'పై అమెరికాలోని వెయ్యికి పైగా చిన్న ఐటీ కంపెనీల బృందం 'ఐటీ సర్వ్ అలియన్స్' దావా వేసింది. వీటిలో ఎక్కువ భారత సంతతికి చెందిన వ్యక్తుల సంస్థలే ఉన్నాయి. ఏజెన్సీ హెచ్-1బీ వీసాలపై మూడేళ్ళ కంటే తక్కువ కాలపరిమితి విధిస్తోందని కంపెనీల బృందం దావాలో పేర్కొంది. ప్రస్తుత నిబంధనలను మార్చడానికి, వీసా గడువును తగ్గించడానికి యూఎస్సీఐఎస్కు అధికారం లేదని ఆరోపిస్తోంది. సాధారణంగా ఈ వీసాలను మూడు నుంచి ఆరేళ్ళ కాలానికి ఇస్తారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ