సహచరుడిపై కత్తిపోట్లు: నిందితుడి అరెస్ట్
- October 16, 2018
ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. నిందితుడు, తన సహచరుడ్ని కత్తితో అతి కిరాతకంగా పొడిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు వివరాల్లోకి వెళితే, శ్రీలంకకు చెందిన 39 ఏళ్ళ వ్యక్తి, ఉమ్ సకీయుమ్ బస్ స్టేషన్ దగ్గర్లో నెత్తుటి మడుగులో పడి వుండగా అతన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే, అతని ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన గాయం కారణంగా రక్తం పోయిందని పేర్కొన్న వైద్యులు, అత్యవసర వైద్య చికిత్స ప్రారంభించారు. ఈ కేసు విచారణలో పోలీసులు, ఓ అనుమానితుడ్ని అరెస్ట్ చేశారు. బాధితుడి సహచరుడే నిందితుడని పేర్కొన్న పోలీసులు, అతన్ని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







