సహచరుడిపై కత్తిపోట్లు: నిందితుడి అరెస్ట్
- October 16, 2018
ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. నిందితుడు, తన సహచరుడ్ని కత్తితో అతి కిరాతకంగా పొడిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు వివరాల్లోకి వెళితే, శ్రీలంకకు చెందిన 39 ఏళ్ళ వ్యక్తి, ఉమ్ సకీయుమ్ బస్ స్టేషన్ దగ్గర్లో నెత్తుటి మడుగులో పడి వుండగా అతన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే, అతని ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన గాయం కారణంగా రక్తం పోయిందని పేర్కొన్న వైద్యులు, అత్యవసర వైద్య చికిత్స ప్రారంభించారు. ఈ కేసు విచారణలో పోలీసులు, ఓ అనుమానితుడ్ని అరెస్ట్ చేశారు. బాధితుడి సహచరుడే నిందితుడని పేర్కొన్న పోలీసులు, అతన్ని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







