బహ్రెయిన్పై ప్రధాని మోడీ ప్రశంసలు
- October 16, 2018
భారత ప్రధాని నరేంద్రమోడీ, బ్రహెయిన్ని ప్రశంసిస్తూ చేసిన ట్వీట్స్ని క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా రీ ట్వీట్ చేశారు. బహ్రెయిన్ని ల్యాండ్ ఆఫ్ టాలరెన్స్, పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ కంట్రీగా ప్రధాని నరేంద్రమోడీ తన ట్వీట్స్లో అభివర్ణించారు. ఈ ట్వీట్తోపాటు, ఇండియన్ హెరిటేజ్ని కీర్తిస్తూ బహ్రెయినీ ఆర్టిస్ట్ నూర్ పాడుతున్న పాటను కూడా పోస్ట్ చేశారు ప్రధాని నరేంద్రమోడీ. 15వ శతాబ్దంలో పోయెట్ నర్సింహ్ మెహతా, గుజరాతీలో రాసిన ప్రముఖ హిందూ భజన్స్లో ఒకటైన 'వైష్ణవ జనా తో' పాట అది. భారత జాతి పిత మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన పాట అది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







