బహ్రెయిన్పై ప్రధాని మోడీ ప్రశంసలు
- October 16, 2018
భారత ప్రధాని నరేంద్రమోడీ, బ్రహెయిన్ని ప్రశంసిస్తూ చేసిన ట్వీట్స్ని క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా రీ ట్వీట్ చేశారు. బహ్రెయిన్ని ల్యాండ్ ఆఫ్ టాలరెన్స్, పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ కంట్రీగా ప్రధాని నరేంద్రమోడీ తన ట్వీట్స్లో అభివర్ణించారు. ఈ ట్వీట్తోపాటు, ఇండియన్ హెరిటేజ్ని కీర్తిస్తూ బహ్రెయినీ ఆర్టిస్ట్ నూర్ పాడుతున్న పాటను కూడా పోస్ట్ చేశారు ప్రధాని నరేంద్రమోడీ. 15వ శతాబ్దంలో పోయెట్ నర్సింహ్ మెహతా, గుజరాతీలో రాసిన ప్రముఖ హిందూ భజన్స్లో ఒకటైన 'వైష్ణవ జనా తో' పాట అది. భారత జాతి పిత మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన పాట అది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







