బహ్రెయిన్పై ప్రధాని మోడీ ప్రశంసలు
- October 16, 2018
భారత ప్రధాని నరేంద్రమోడీ, బ్రహెయిన్ని ప్రశంసిస్తూ చేసిన ట్వీట్స్ని క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా రీ ట్వీట్ చేశారు. బహ్రెయిన్ని ల్యాండ్ ఆఫ్ టాలరెన్స్, పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ కంట్రీగా ప్రధాని నరేంద్రమోడీ తన ట్వీట్స్లో అభివర్ణించారు. ఈ ట్వీట్తోపాటు, ఇండియన్ హెరిటేజ్ని కీర్తిస్తూ బహ్రెయినీ ఆర్టిస్ట్ నూర్ పాడుతున్న పాటను కూడా పోస్ట్ చేశారు ప్రధాని నరేంద్రమోడీ. 15వ శతాబ్దంలో పోయెట్ నర్సింహ్ మెహతా, గుజరాతీలో రాసిన ప్రముఖ హిందూ భజన్స్లో ఒకటైన 'వైష్ణవ జనా తో' పాట అది. భారత జాతి పిత మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన పాట అది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







