రెయినీ సీజన్: ఈ ఉల్లంఘనకి 800 దిర్హామ్ల జరీమానా
- October 20, 2018యూఏఈలో మోటరిస్టులకు అబుదాబీ పోలీసులు ఫ్రెండ్లీ వార్నింగ్ ఒకటి ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఆ ఫ్రెండ్లీ వార్నింగ్ ఏంటంటే, రెయినీ సీజన్లో వాహనాల్ని నడిపేవారు ఫోన్లలో వీడియో షూట్ చేయకూడదు. అలా చేస్తే, వారితోపాటు ఇతరులూ ప్రమాదాలకు గురయ్యే అవకాశముంటుంది. ఆర్టికల్ 32 - ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం ఇలాంటి ఉల్లంఘనలకు 800 దిర్హామ్ల జరీమానా, 4 ట్రాఫిక్ పాయింట్స్ ఎదురవుతాయి. సో, వాహనాల్ని నడిపేవారు ఈ రెయినీ సీజన్లో మరింత అప్రమత్తంగా వుండాలి.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం