కాసేపట్లో కీలకతీర్పు వెల్లడించనున్న సర్వోన్నత న్యాయస్థానం
- October 22, 2018
దేశవ్యాప్తంగా దీపావళి క్రాకర్స్ తయారీ, అమ్మకాలపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం కాసేపట్లో తీర్పును వెలువరించనుంది. పటాకులను కాల్చడం ద్వారా వాయుకాలుష్యంతో పాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందంటూ గతంలో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్భూషణ్ల నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపి ఆగస్టు 28న తీర్పును రిజర్వు చేసింది..
రాజ్యాంగం అందించిన జీవించే హక్కు ఇరువురికి వర్తిస్తుందని, క్రాకర్స్పై నిషేధం విధించే విషయంలో ఈ రెండు అంశాలను సమంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఈ క్రాకర్స్ తయారీ, అమ్మకాల నిషేధంపై ఇవాళ… సుప్రీం కోర్టు తీర్పును వెలువరించనుంది. తీర్పు ఎలా వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు టపాసుల తయారీ దారులు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







