1 మిలియన్ డాలర్లు గెల్చుకున్న భారత వలసదారుడు
- October 23, 2018
యూ.ఏ.ఈ:భారత వలసదారుడు సౌరవ్ దేవ్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫాలె విజేతగా నిలిచారు. 1 మిలియన్ డాలర్లను ఈ రఫాలెలో ఆయన గెల్చుకున్నారు. దుబాయ్లో స్థిరపడ్డ 45 ఏళ్ళ డే, 3070 నెంబర్ టిక్కెట్ని 284 సిరీస్ ద్వారా పొందారు. ఆ టిక్కెట్కి బంపర్ ప్రైజ్ తగిలింది. ఆరేళ్ళుగా సౌరవ్ డే దుబాయ్లో వుంటున్నారు. ఓ ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఆయన డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్లో కోల్కతాకి వెళుతూ దుబాయ్ రఫాలె టిక్కెట్ని కొనుగోలు చేశారు సౌరవ్. ఈ రఫాలెలో మరో ఇద్దరు విజేతలకు లగ్జరీ వాహనాలు దక్కాయి. శ్రీలంక జాతీయుడు సంజీవ నిరంజన్, రేంజ్ రోవర్ హెచ్ఎస్ఇ 380 హెచ్పి వాహనాన్ని గెల్చుకోగా, మరో భారతీయ వలసదారుడు బాబు అజిత్ బాబు బిఎండబ్ల్యు ఆర్ 1200 ఆర్టి మోటార్ బైక్ని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం