1 మిలియన్ డాలర్లు గెల్చుకున్న భారత వలసదారుడు
- October 23, 2018
యూ.ఏ.ఈ:భారత వలసదారుడు సౌరవ్ దేవ్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫాలె విజేతగా నిలిచారు. 1 మిలియన్ డాలర్లను ఈ రఫాలెలో ఆయన గెల్చుకున్నారు. దుబాయ్లో స్థిరపడ్డ 45 ఏళ్ళ డే, 3070 నెంబర్ టిక్కెట్ని 284 సిరీస్ ద్వారా పొందారు. ఆ టిక్కెట్కి బంపర్ ప్రైజ్ తగిలింది. ఆరేళ్ళుగా సౌరవ్ డే దుబాయ్లో వుంటున్నారు. ఓ ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఆయన డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్లో కోల్కతాకి వెళుతూ దుబాయ్ రఫాలె టిక్కెట్ని కొనుగోలు చేశారు సౌరవ్. ఈ రఫాలెలో మరో ఇద్దరు విజేతలకు లగ్జరీ వాహనాలు దక్కాయి. శ్రీలంక జాతీయుడు సంజీవ నిరంజన్, రేంజ్ రోవర్ హెచ్ఎస్ఇ 380 హెచ్పి వాహనాన్ని గెల్చుకోగా, మరో భారతీయ వలసదారుడు బాబు అజిత్ బాబు బిఎండబ్ల్యు ఆర్ 1200 ఆర్టి మోటార్ బైక్ని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!







