1 మిలియన్ డాలర్లు గెల్చుకున్న భారత వలసదారుడు
- October 23, 2018
యూ.ఏ.ఈ:భారత వలసదారుడు సౌరవ్ దేవ్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫాలె విజేతగా నిలిచారు. 1 మిలియన్ డాలర్లను ఈ రఫాలెలో ఆయన గెల్చుకున్నారు. దుబాయ్లో స్థిరపడ్డ 45 ఏళ్ళ డే, 3070 నెంబర్ టిక్కెట్ని 284 సిరీస్ ద్వారా పొందారు. ఆ టిక్కెట్కి బంపర్ ప్రైజ్ తగిలింది. ఆరేళ్ళుగా సౌరవ్ డే దుబాయ్లో వుంటున్నారు. ఓ ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఆయన డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్లో కోల్కతాకి వెళుతూ దుబాయ్ రఫాలె టిక్కెట్ని కొనుగోలు చేశారు సౌరవ్. ఈ రఫాలెలో మరో ఇద్దరు విజేతలకు లగ్జరీ వాహనాలు దక్కాయి. శ్రీలంక జాతీయుడు సంజీవ నిరంజన్, రేంజ్ రోవర్ హెచ్ఎస్ఇ 380 హెచ్పి వాహనాన్ని గెల్చుకోగా, మరో భారతీయ వలసదారుడు బాబు అజిత్ బాబు బిఎండబ్ల్యు ఆర్ 1200 ఆర్టి మోటార్ బైక్ని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







