ఇరాక్ లో 43 ఏళ్ల తరువాత అందాల పోటీలు
- December 20, 2015
ఇరాక్ చరిత్రలో నాలుగ దశాబ్దాల అనంతరం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఉగ్రవాదుల కాల్పులతో అట్టుడికే ఇరాక్ లో 43 ఏళ్ల తరువాత అందాల పోటీలు నిర్వహించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో ఫైవ్ స్టార్ హోటల్లో శనివారం నిర్వహించిన ఈ పోటీల్లో 20 ఏళ్ల పొడుగు కాళ్ల సొగసరి శ్యామా అబ్దుల్ రెహ్మాన్ మిస్ ఇరాక్ కిరీటాన్ని సగర్వంగా అందుకుంది. ఇరాక్ లోని కిర్ కుక్ నగరానికి చెందిన శ్యామా రెహ్మాన్ ఓవరాల్ ఓటింగ్ లో తొలి స్థానంలో నిలిచి కిరీటాన్ని చేజిక్కించుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న మిగిలిన అందాల భామలు 'మిస్ ఇరాక్' కిరీటాన్ని ఆమె తలపై పెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







