16 మంది భారత జాలర్లను అరెస్టు చేసిన పాక్
- October 24, 2018
ఇస్లామాబాద్ : సరిహద్దులను ఉల్లంఘించి తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన 16 మంది భారత జాలర్లను పాకిస్తాన్ అధికారులు మంగళవారం అరెస్టు చేశారని ఆ దేశ భద్రతా దళాలు బుధవారం వెల్లడించాయి. పాకిస్తాన్ తీర ప్రాంత భూభాగాన్ని ఉల్లంఘించి, తమ జలాల్లోకి జాలర్లు చొరబడ్డారని, సముద్రంలో చేపట్టిన ఆపరేషన్లో భాగంగా గుర్తించామని మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ(ఎంఎస్ఎ) తెలిపింది. వారి పడవలను కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. జాలర్లను అదుపులోకి తీసుకుని, విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించామని పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







