16 మంది భారత జాలర్లను అరెస్టు చేసిన పాక్
- October 24, 2018
ఇస్లామాబాద్ : సరిహద్దులను ఉల్లంఘించి తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన 16 మంది భారత జాలర్లను పాకిస్తాన్ అధికారులు మంగళవారం అరెస్టు చేశారని ఆ దేశ భద్రతా దళాలు బుధవారం వెల్లడించాయి. పాకిస్తాన్ తీర ప్రాంత భూభాగాన్ని ఉల్లంఘించి, తమ జలాల్లోకి జాలర్లు చొరబడ్డారని, సముద్రంలో చేపట్టిన ఆపరేషన్లో భాగంగా గుర్తించామని మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ(ఎంఎస్ఎ) తెలిపింది. వారి పడవలను కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. జాలర్లను అదుపులోకి తీసుకుని, విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించామని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!