దుబాయ్ బీచ్లో స్పెషల్ రైడ్
- October 24, 2018
థ్రిల్ కోరుకునేవారికి దుబాయ్ బీచ్లో మరో ఆకర్షణీయమైన రైడ్ అందుబాటులోకి వచ్చింది. యాక్షన్ స్పోర్ట్ బ్రాండ్ ఎక్స్ దుబాయ్ స్లింగ్ షాట్, కైట్ బీచ్లో అక్టోబర్ 26న అందుబాటులోకి వస్తుంది. ఓ వ్యక్తికి 280 దిర్హామ్ల ఖర్చుతో ఈ థ్రిల్ అందించనున్నారు. దీంతోపాటుగా 50 దిర్హామ్ల వోచర్ ఉచితంగా లభిస్తుంది. దీన్ని ఎక్స్ దుబాయ్ షాప్లో రిడీమ్ చేసుకోవచ్చు. సింగిల్ రైడర్స్ కోసం ఈ రైడ్ని డిజైన్ చేశారు. గురువారం, శుక్రవారం, శనివారాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 1 గంట నుంచి 7 గంటల వరకు మాత్రమే ఈ రైడ్ అందుబాటులో వుంటుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దుబాయ్ బీచ్లో ఇసుక మీదుగా, సముద్రం మీదుగా స్లింగ్ అవడం ఈ రైడ్ ప్రత్యేకత.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







