అక్టోబర్ 26న గ్రాండ్ దివాళీ సెలబ్రేషన్స్
- October 24, 2018
దుబాయ్:సంప్రదాయ పద్ధతిలో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ - దివాళీ సెలబ్రేషన్స్ని ఎటిసలాట్ అకాడమీ వద్ద అక్టోబర్ 26న దుబాయ్, భారత కాన్సులేట్ జనరల్ సమక్షంలో జరగనున్నాయి. 'దివాలీ ఉత్సవ్ 2018' పేరుతో ఈ వెంట్ని ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ఈవెంట్స్ నిర్వహిస్తోంది. మ్యూజిక్, ఫెస్టివ్ యాక్టివిటీస్తోపాటు, సంప్రదాయ ఆటలు, రంగోలీ కాంపిటీషన్స్ వంటివి జరగనున్నాయి. 100కి పైగా టీమ్స్ ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నాయి. కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియాని ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. గడచిన ఆరేళ్ళుగా ఈ ఈవెంట్ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వమిస్తూ వస్తున్నట్లు తెలిపారాయన. యూఏఈలోని భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షల్ని ముందే తెలియజేస్తున్నట్లు చెప్పారు విపుల్. షేక్ జాయెద్ 100 ఏళ్ళు, గాంధీజీ 150 ఏళ్ళ ప్రత్యేకమైన మూమెంట్ని ఈ సందర్భంగా ప్రస్తావించారాయన. నేషనల్ అవార్డ్ విన్నర్, సింగర్ శ్రీ నరేష్ అయ్యర్, బెన్నెట్ మరియు యాంప్ బ్యాండ్ వంటి ఎన్నో ఆకర్షణలు ఈ వేడుకలో వుంటాయి.
తాజా వార్తలు
- నగరవాసులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- భారత్ టెక్స్–2026లో ఆంధ్రప్రదేశ్కు రూ.4,100 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!







