అక్టోబర్ 26న గ్రాండ్ దివాళీ సెలబ్రేషన్స్
- October 24, 2018
దుబాయ్:సంప్రదాయ పద్ధతిలో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ - దివాళీ సెలబ్రేషన్స్ని ఎటిసలాట్ అకాడమీ వద్ద అక్టోబర్ 26న దుబాయ్, భారత కాన్సులేట్ జనరల్ సమక్షంలో జరగనున్నాయి. 'దివాలీ ఉత్సవ్ 2018' పేరుతో ఈ వెంట్ని ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ఈవెంట్స్ నిర్వహిస్తోంది. మ్యూజిక్, ఫెస్టివ్ యాక్టివిటీస్తోపాటు, సంప్రదాయ ఆటలు, రంగోలీ కాంపిటీషన్స్ వంటివి జరగనున్నాయి. 100కి పైగా టీమ్స్ ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నాయి. కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియాని ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. గడచిన ఆరేళ్ళుగా ఈ ఈవెంట్ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వమిస్తూ వస్తున్నట్లు తెలిపారాయన. యూఏఈలోని భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షల్ని ముందే తెలియజేస్తున్నట్లు చెప్పారు విపుల్. షేక్ జాయెద్ 100 ఏళ్ళు, గాంధీజీ 150 ఏళ్ళ ప్రత్యేకమైన మూమెంట్ని ఈ సందర్భంగా ప్రస్తావించారాయన. నేషనల్ అవార్డ్ విన్నర్, సింగర్ శ్రీ నరేష్ అయ్యర్, బెన్నెట్ మరియు యాంప్ బ్యాండ్ వంటి ఎన్నో ఆకర్షణలు ఈ వేడుకలో వుంటాయి.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







