అక్టోబర్ 26న గ్రాండ్ దివాళీ సెలబ్రేషన్స్
- October 24, 2018
దుబాయ్:సంప్రదాయ పద్ధతిలో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ - దివాళీ సెలబ్రేషన్స్ని ఎటిసలాట్ అకాడమీ వద్ద అక్టోబర్ 26న దుబాయ్, భారత కాన్సులేట్ జనరల్ సమక్షంలో జరగనున్నాయి. 'దివాలీ ఉత్సవ్ 2018' పేరుతో ఈ వెంట్ని ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ఈవెంట్స్ నిర్వహిస్తోంది. మ్యూజిక్, ఫెస్టివ్ యాక్టివిటీస్తోపాటు, సంప్రదాయ ఆటలు, రంగోలీ కాంపిటీషన్స్ వంటివి జరగనున్నాయి. 100కి పైగా టీమ్స్ ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నాయి. కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియాని ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. గడచిన ఆరేళ్ళుగా ఈ ఈవెంట్ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వమిస్తూ వస్తున్నట్లు తెలిపారాయన. యూఏఈలోని భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షల్ని ముందే తెలియజేస్తున్నట్లు చెప్పారు విపుల్. షేక్ జాయెద్ 100 ఏళ్ళు, గాంధీజీ 150 ఏళ్ళ ప్రత్యేకమైన మూమెంట్ని ఈ సందర్భంగా ప్రస్తావించారాయన. నేషనల్ అవార్డ్ విన్నర్, సింగర్ శ్రీ నరేష్ అయ్యర్, బెన్నెట్ మరియు యాంప్ బ్యాండ్ వంటి ఎన్నో ఆకర్షణలు ఈ వేడుకలో వుంటాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







