ఆ కంపెనీ ఉద్యోగులకు దీపావళి ఒక వరమే!
- October 25, 2018
న్యూఢిల్లీ: సూరత్కు చెందిన బిలియనీర్ డైమండ్ వ్యాపారి సావ్జీ ఢోలాకియా ప్రతి ఏడాదిలాగే ఈసంవత్సరం కూడా తమ ఉద్యోగులకు దీపావళికి ఖరీదైన కార్లను బహుమతిగా ఇవ్వనున్నారు. హరే కృష్ణ ఎక్స్పోర్టర్స్ యజమాని అయిన ఢోలాకియా.. ఈ ఏడాది 600 మంది ఉద్యోగులకు దివాలీ గిఫ్ట్లు సిద్ధం చేశారు. అంతేకాక మరికొందరు ఉద్యోగులకు నగలు, ఫ్లాట్లు గిఫ్ట్గా ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. సంస్థలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ముగ్గురు ఉద్యోగులకు ఈ ఏడాది ఆగస్ట్లో ఢోలాకియా ఏకంగా మెర్సెడీజ్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ ఎస్యూవీలను గిఫ్ట్గా ఇవ్వడం విశేషం. ఈ కారు ఖరీదు రూ.3 కోట్లు
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







