ఆ కంపెనీ ఉద్యోగులకు దీపావళి ఒక వరమే!
- October 25, 2018
న్యూఢిల్లీ: సూరత్కు చెందిన బిలియనీర్ డైమండ్ వ్యాపారి సావ్జీ ఢోలాకియా ప్రతి ఏడాదిలాగే ఈసంవత్సరం కూడా తమ ఉద్యోగులకు దీపావళికి ఖరీదైన కార్లను బహుమతిగా ఇవ్వనున్నారు. హరే కృష్ణ ఎక్స్పోర్టర్స్ యజమాని అయిన ఢోలాకియా.. ఈ ఏడాది 600 మంది ఉద్యోగులకు దివాలీ గిఫ్ట్లు సిద్ధం చేశారు. అంతేకాక మరికొందరు ఉద్యోగులకు నగలు, ఫ్లాట్లు గిఫ్ట్గా ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. సంస్థలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ముగ్గురు ఉద్యోగులకు ఈ ఏడాది ఆగస్ట్లో ఢోలాకియా ఏకంగా మెర్సెడీజ్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ ఎస్యూవీలను గిఫ్ట్గా ఇవ్వడం విశేషం. ఈ కారు ఖరీదు రూ.3 కోట్లు
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







