రహమాన్ తో చాలాసేపు ముచ్చటించిన ప్రభాస్
- October 25, 2018
బాహుబలి తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం సాహో తో పాటు తన 20 వ సినిమా చేస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో తన 20 వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభాస్ అక్కడ లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ ను కలవడం జరిగిందట. రహమాన్ తో చాలాసేపు ముచ్చటించి ఫోటోలకు పోజులు ఇచ్చాడు. ఈ ఫొటోస్ ఇప్పుడు బయటకు రావడం తో సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భాంగా 'సాహో' మేకింగ్ వీడియో విడుదలై అభిమానులనే కాదు యావత్ సినీ అబిమానులను ఆకట్టుకుంది. హాలీవుడ్ రేంజ్ లో చిత్ర సన్నివేశాలు ఉండడం తో ఇంకాస్త సినిమాపై అంచనాలు పెరిగాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఫై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ నటి శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
తాజా వార్తలు
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సముద్ర గర్భంలో 500 ప్రాణాలు.. బంగాళాఖాతంలో ఘోర జలసమాధి..
- IRCTC సరికొత్త వెబ్సైట్ లాంచ్..
- మొగుడిని చంపి..కొడుకును పొడిచిన సైకో భార్య!
- పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవడం లేదు..ఇరాన్ సైన్యం స్పష్టీకరణ
- జనం మధ్యకు జగన్నాథుడు
- భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్







