రహమాన్ తో చాలాసేపు ముచ్చటించిన ప్రభాస్
- October 25, 2018
బాహుబలి తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం సాహో తో పాటు తన 20 వ సినిమా చేస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో తన 20 వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభాస్ అక్కడ లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ ను కలవడం జరిగిందట. రహమాన్ తో చాలాసేపు ముచ్చటించి ఫోటోలకు పోజులు ఇచ్చాడు. ఈ ఫొటోస్ ఇప్పుడు బయటకు రావడం తో సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భాంగా 'సాహో' మేకింగ్ వీడియో విడుదలై అభిమానులనే కాదు యావత్ సినీ అబిమానులను ఆకట్టుకుంది. హాలీవుడ్ రేంజ్ లో చిత్ర సన్నివేశాలు ఉండడం తో ఇంకాస్త సినిమాపై అంచనాలు పెరిగాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఫై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ నటి శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







