జోర్డాన్లో భారీ వరదలు ..
- October 25, 2018జోర్డాన్ దేశంలో భారీవర్షాలు ముంచెత్తాయి. వరదలతో 18 మంది మరణించారు. ఒక పాఠశాలకు చెందిన విద్యార్థులు పాఠశాల బస్సులో సముద్రం మీదుగా వెళుతుండగా జరిగిన ప్రమాదంలో పిల్లలు మృత్యువాత పడ్డారు. జోర్డాన్ దేశంలో ఆ దేశ అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడగా మరో 21 మందిని కాపాడినట్లుగా జోర్డాన్ వైద్యశాఖ మంత్రి ఘాజీ అల్ జబేన్ వెల్లడించారు. వరదల నేపథ్యంలో సహాయ చర్యలు చేపట్టేందుకు తాము హెలికాప్టర్లను రంగంలోకి దించామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..