టర్కీ:నడుచుకుంటూ వెళుతున్న మహిళలను రోడ్డు మింగేసింది

- October 26, 2018 , by Maagulf
టర్కీ:నడుచుకుంటూ వెళుతున్న మహిళలను రోడ్డు మింగేసింది

టర్కీ:టర్కీలోని దియార్‌బకీర్‌ ప్రాంతంలో గత బుధవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను భూమి మింగేసింది. ఉన్నట్టుంది కాళ్ళ కింద భూమి కుంగిపోవటంతో వారు లోతుకు పడిపోయారు. అయితే స్థానికులు స్పందించి సహాయక చర్యలు అందించటంతో గాయాలతో బయటపడ్డారు. మహిళలను స్థానిక ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్‌ సూజన్‌ బాలిక్‌, నర్స్‌ ఓజ్లీమ్‌ దుయ్‌మజ్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోను టర్కీ సెక్యూరిటీ బలగాలు సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com