టర్కీ:నడుచుకుంటూ వెళుతున్న మహిళలను రోడ్డు మింగేసింది
- October 26, 2018
టర్కీ:టర్కీలోని దియార్బకీర్ ప్రాంతంలో గత బుధవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను భూమి మింగేసింది. ఉన్నట్టుంది కాళ్ళ కింద భూమి కుంగిపోవటంతో వారు లోతుకు పడిపోయారు. అయితే స్థానికులు స్పందించి సహాయక చర్యలు అందించటంతో గాయాలతో బయటపడ్డారు. మహిళలను స్థానిక ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ సూజన్ బాలిక్, నర్స్ ఓజ్లీమ్ దుయ్మజ్గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోను టర్కీ సెక్యూరిటీ బలగాలు సోషల్మీడియా ద్వారా విడుదల చేసాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..







