టర్కీ:నడుచుకుంటూ వెళుతున్న మహిళలను రోడ్డు మింగేసింది
- October 26, 2018
టర్కీ:టర్కీలోని దియార్బకీర్ ప్రాంతంలో గత బుధవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను భూమి మింగేసింది. ఉన్నట్టుంది కాళ్ళ కింద భూమి కుంగిపోవటంతో వారు లోతుకు పడిపోయారు. అయితే స్థానికులు స్పందించి సహాయక చర్యలు అందించటంతో గాయాలతో బయటపడ్డారు. మహిళలను స్థానిక ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ సూజన్ బాలిక్, నర్స్ ఓజ్లీమ్ దుయ్మజ్గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోను టర్కీ సెక్యూరిటీ బలగాలు సోషల్మీడియా ద్వారా విడుదల చేసాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









