బహ్రెయిన్:డ్రగ్ పెడ్లింగ్ రింగ్ని ఛేదించిన పోలీస్
- October 27, 2018
బహ్రెయిన్:హై క్రిమినల్ కోర్ట్ ముగ్గురు ఆసియా వ్యక్తులకు జీవిత ఖైదుతోపాటు 5000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. డ్రగ్స్ పెడ్లింగ్ నెట్వర్క్ని నిర్వహిస్తున్నారన్న అభియోగాలు నిందితులపై నిరూపించబడ్డాయి. అన్ని రకాలైన డ్రగ్స్ని నిందితులు విక్రయిస్తుండగా, ఎక్కువగా హెరాయిన్ని వీరు విక్రయిస్తున్నట్లు విచారణలో గుర్తించారు. పోలీసులకు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు పెద్ద ఆపరేషన్ని నిర్వహించారు. ఈ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు తొలుత మొదటి నిందితుడ్ని 50 నార్కోటిక్ పిల్స్తో పట్టుకున్నారు. వీటిల్లో హెరాయిన్ లభ్యమయ్యింది. అతని ఇంటి నుంచి 228 పిల్స్ని అదనంగా స్వాధీనం చేసుకున్నారు. విచారణంలో 10 నార్కోటిక్ పిల్స్ని 1000 బహ్రెయినీ దినార్స్కి కొనుగోలు చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. రెండో నిందితుడ్ని పట్టుకునేందుకు మొదటి నిందితుడు పోలీసులకు పక్కా సమాచారం అందించారు. ఆ రెండో నిందితుడి ద్వారా మూడో నిందితుడ్ని అరెస్ట్
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..