బహ్రెయిన్:డ్రగ్ పెడ్లింగ్ రింగ్ని ఛేదించిన పోలీస్
- October 27, 2018
బహ్రెయిన్:హై క్రిమినల్ కోర్ట్ ముగ్గురు ఆసియా వ్యక్తులకు జీవిత ఖైదుతోపాటు 5000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. డ్రగ్స్ పెడ్లింగ్ నెట్వర్క్ని నిర్వహిస్తున్నారన్న అభియోగాలు నిందితులపై నిరూపించబడ్డాయి. అన్ని రకాలైన డ్రగ్స్ని నిందితులు విక్రయిస్తుండగా, ఎక్కువగా హెరాయిన్ని వీరు విక్రయిస్తున్నట్లు విచారణలో గుర్తించారు. పోలీసులకు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు పెద్ద ఆపరేషన్ని నిర్వహించారు. ఈ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు తొలుత మొదటి నిందితుడ్ని 50 నార్కోటిక్ పిల్స్తో పట్టుకున్నారు. వీటిల్లో హెరాయిన్ లభ్యమయ్యింది. అతని ఇంటి నుంచి 228 పిల్స్ని అదనంగా స్వాధీనం చేసుకున్నారు. విచారణంలో 10 నార్కోటిక్ పిల్స్ని 1000 బహ్రెయినీ దినార్స్కి కొనుగోలు చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. రెండో నిందితుడ్ని పట్టుకునేందుకు మొదటి నిందితుడు పోలీసులకు పక్కా సమాచారం అందించారు. ఆ రెండో నిందితుడి ద్వారా మూడో నిందితుడ్ని అరెస్ట్
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







