బహ్రెయిన్:డ్రగ్ పెడ్లింగ్ రింగ్ని ఛేదించిన పోలీస్
- October 27, 2018
బహ్రెయిన్:హై క్రిమినల్ కోర్ట్ ముగ్గురు ఆసియా వ్యక్తులకు జీవిత ఖైదుతోపాటు 5000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. డ్రగ్స్ పెడ్లింగ్ నెట్వర్క్ని నిర్వహిస్తున్నారన్న అభియోగాలు నిందితులపై నిరూపించబడ్డాయి. అన్ని రకాలైన డ్రగ్స్ని నిందితులు విక్రయిస్తుండగా, ఎక్కువగా హెరాయిన్ని వీరు విక్రయిస్తున్నట్లు విచారణలో గుర్తించారు. పోలీసులకు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు పెద్ద ఆపరేషన్ని నిర్వహించారు. ఈ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు తొలుత మొదటి నిందితుడ్ని 50 నార్కోటిక్ పిల్స్తో పట్టుకున్నారు. వీటిల్లో హెరాయిన్ లభ్యమయ్యింది. అతని ఇంటి నుంచి 228 పిల్స్ని అదనంగా స్వాధీనం చేసుకున్నారు. విచారణంలో 10 నార్కోటిక్ పిల్స్ని 1000 బహ్రెయినీ దినార్స్కి కొనుగోలు చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. రెండో నిందితుడ్ని పట్టుకునేందుకు మొదటి నిందితుడు పోలీసులకు పక్కా సమాచారం అందించారు. ఆ రెండో నిందితుడి ద్వారా మూడో నిందితుడ్ని అరెస్ట్
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







