మరో ‘మెగా’ వారసుడు వచ్చేస్తున్నాడు
- October 27, 2018
మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సోదరిని కుమారుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా టాలీవుడ్ లో నిలదొక్కుకున్నాడు. తాజాగా అయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్నాడు. సక్సెస్ ఫుల్ ఫిలిం మేకింగ్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చి బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలూ సమకూరుస్తున్నాడు. పూర్తి వివరాలు మరికోద్ది రోజుల్లో వెల్లడయ్యే అవకాశముంది.
తాజా వార్తలు
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్









