ట్రంప్ పై మండిపడుతున్న కాలేజీలు
- October 27, 2018
విద్యార్ధి వీసా విధానంలో రోజుకో మార్పుతో సతమతం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై విసిగిపోయిన నాలుగు కాలేజీలు కోర్టు మెట్లెక్కాయి. ఉత్తర కరోలినా జిల్లా కోర్టులో ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. ప్రపంచ విద్యా కేంద్రంగా అమెరికా స్థానాన్ని తాజా మార్పులు సంశయంలో పడేస్తున్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నాయి. దీంతో విదేశీ విద్యార్ధులు అమెరికాకు రావడం కష్టమవుతుందని వివరించారు. ఈ నాలుగు కళాశాలల్లో భారతీయులు సహా విదేశీ విద్యార్ధులు ఎక్కువగా చేరుతుంటారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









