ట్రంప్ పై మండిపడుతున్న కాలేజీలు
- October 27, 2018
విద్యార్ధి వీసా విధానంలో రోజుకో మార్పుతో సతమతం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై విసిగిపోయిన నాలుగు కాలేజీలు కోర్టు మెట్లెక్కాయి. ఉత్తర కరోలినా జిల్లా కోర్టులో ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. ప్రపంచ విద్యా కేంద్రంగా అమెరికా స్థానాన్ని తాజా మార్పులు సంశయంలో పడేస్తున్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నాయి. దీంతో విదేశీ విద్యార్ధులు అమెరికాకు రావడం కష్టమవుతుందని వివరించారు. ఈ నాలుగు కళాశాలల్లో భారతీయులు సహా విదేశీ విద్యార్ధులు ఎక్కువగా చేరుతుంటారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







