ట్రంప్ పై మండిపడుతున్న కాలేజీలు
- October 27, 2018
విద్యార్ధి వీసా విధానంలో రోజుకో మార్పుతో సతమతం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై విసిగిపోయిన నాలుగు కాలేజీలు కోర్టు మెట్లెక్కాయి. ఉత్తర కరోలినా జిల్లా కోర్టులో ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. ప్రపంచ విద్యా కేంద్రంగా అమెరికా స్థానాన్ని తాజా మార్పులు సంశయంలో పడేస్తున్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నాయి. దీంతో విదేశీ విద్యార్ధులు అమెరికాకు రావడం కష్టమవుతుందని వివరించారు. ఈ నాలుగు కళాశాలల్లో భారతీయులు సహా విదేశీ విద్యార్ధులు ఎక్కువగా చేరుతుంటారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







