ఖషోగి హత్య నిందితుల ప్రాసిక్యూషన్ ఇక్కడే అంటున్న సౌదీ
- October 27, 2018
బహ్రెయిన్ : జర్నలిస్టు ఖషోగీ హత్య కేసులో నిందితులను తమ దేశంలోనే ప్రాసిక్యూట్ చేస్తామని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి అదెల్ అల్ జుబీర్ శనివారం తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యేందుకు మరికొంత సమయం పడుతుందని తెలిపారు. బహ్రెయిన్లో జరిగిన ఒక భద్రతా సదస్సులో జూబీర్ ఈ విషయాన్ని తెలిపారు. ఇస్తాంబుల్లోని సౌదీ దౌత్య కార్యాలయంలో ఖషోగి హత్యపై ''మీడియా రెచ్చిపోయి కథనాలు సృష్టిస్తున్నప్పటికీ. అమెరికాతో తమ సంబంధాలు పటిష్టంగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









