ఖషోగి హత్య నిందితుల ప్రాసిక్యూషన్ ఇక్కడే అంటున్న సౌదీ
- October 27, 2018
బహ్రెయిన్ : జర్నలిస్టు ఖషోగీ హత్య కేసులో నిందితులను తమ దేశంలోనే ప్రాసిక్యూట్ చేస్తామని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి అదెల్ అల్ జుబీర్ శనివారం తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యేందుకు మరికొంత సమయం పడుతుందని తెలిపారు. బహ్రెయిన్లో జరిగిన ఒక భద్రతా సదస్సులో జూబీర్ ఈ విషయాన్ని తెలిపారు. ఇస్తాంబుల్లోని సౌదీ దౌత్య కార్యాలయంలో ఖషోగి హత్యపై ''మీడియా రెచ్చిపోయి కథనాలు సృష్టిస్తున్నప్పటికీ. అమెరికాతో తమ సంబంధాలు పటిష్టంగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







