ఖషోగి హత్య నిందితుల ప్రాసిక్యూషన్ ఇక్కడే అంటున్న సౌదీ
- October 27, 2018
బహ్రెయిన్ : జర్నలిస్టు ఖషోగీ హత్య కేసులో నిందితులను తమ దేశంలోనే ప్రాసిక్యూట్ చేస్తామని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి అదెల్ అల్ జుబీర్ శనివారం తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యేందుకు మరికొంత సమయం పడుతుందని తెలిపారు. బహ్రెయిన్లో జరిగిన ఒక భద్రతా సదస్సులో జూబీర్ ఈ విషయాన్ని తెలిపారు. ఇస్తాంబుల్లోని సౌదీ దౌత్య కార్యాలయంలో ఖషోగి హత్యపై ''మీడియా రెచ్చిపోయి కథనాలు సృష్టిస్తున్నప్పటికీ. అమెరికాతో తమ సంబంధాలు పటిష్టంగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







