సింధు నదీ లోయలో పడిన బస్సు
- October 29, 2018
కొహిస్తాన్: పాక్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి ఓ బస్సు ప్రమాదవశాత్తు సింధు నదీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మృతిచెందారు. ఆ ప్రమాదంలో ఓ మహిళ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను కూడా వెలికి తీసినట్లు అధికారులు చెప్పారు. పాక్లో రోడ్లు సరిగా లేనందున వల్ల ర్యాష్ డ్రైవింగే ప్రమాదాలకు కారణమని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







