ఉక్కుమనిషికి ఘన నివాళిగా 'ఐక్యతా పరుగు'
- October 30, 2018
నేడు దేశవ్యాప్తంగా భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ జాతీయ స్టేడియం నుంచి ఇండియా గేట్ వరకు 1.5 కిలోమీటర్ల మేర సాగిన 'ఏక్తా రన్'ను హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగులో క్రీడాప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో ఏర్పాటు చేసిన ఐక్యతా పరుగులో మంత్రులు, నేతలు, సినీ ప్రముఖులు, ప్రజలు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







