ఉక్కుమనిషికి ఘన నివాళిగా 'ఐక్యతా పరుగు'
- October 30, 2018
నేడు దేశవ్యాప్తంగా భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ జాతీయ స్టేడియం నుంచి ఇండియా గేట్ వరకు 1.5 కిలోమీటర్ల మేర సాగిన 'ఏక్తా రన్'ను హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగులో క్రీడాప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో ఏర్పాటు చేసిన ఐక్యతా పరుగులో మంత్రులు, నేతలు, సినీ ప్రముఖులు, ప్రజలు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి