37వ షార్జా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ ప్రారంభం
- October 31, 2018షార్జా:37వ ఎడిషన్ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (ఎస్ఐబిఎఫ్) బుధవారం ప్రారంభమయ్యింది. సుప్రీం కౌన్సిల్ మెంబర్, షార్జా రూలర్డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ప్రారంభించారు. షార్జా డిప్యూటీ రూలర్, క్రౌన్ ప్రిన్స్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి, షార్జా రూలర్ భార్య, సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఫ్యామిలీ ఎఫైర్స్ ఛెయిర్ పర్సన్ షేకా జవహర్ బింట్ మొహమ్మద్ అల్ కాసిమి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. షార్జా బుక్ అథారిటీ ఈ బుక్ ఫెయిర్ని 'టేల్ ఆఫ్ లెటర్స్' థీమ్తో నిర్వహిస్తోంది. నంబర్ 10 వరకు ఎక్స్పో సెంటర్ షార్జాలో ఈ ఫెయిర్ కొనసాగుతుంది. పలువురు షేక్లు, మినిస్టర్స్, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో పబ్లిషర్స్, ఇంటలెక్చువల్స్, మీడియా ప్రతినిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం