43 కిలోల డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అరెస్ట్
- October 31, 2018
మస్కట్: ఆసియా జాతీయులైన ఇద్దరు ఇల్లీగల్ మైగ్రెంట్స్ని రాయల్ ఒమన్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. వీరి నుంచి 43 కిలోలడ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో కన్నాబిస్, నార్కోటిక్ పిల్స్ వున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. సముద్ర మార్గంలో నిందితులు, ఒమన్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు తెలిపిన రాయల్ ఒమన్ పోలీస్, వీరిని ఆసియా జాతీయులుగా గుర్తించారు. విలాయత్ ఆఫ్ ముట్రాలోని యితిలో వీరిని అరెస్ట్ చేశారు. మరోపక్క, 100 మంది ఆసియా జాతీయుల్ని డిపోర్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటించింది. చట్ట పరమైన చర్యల నిమిత్తం 105 మంది అక్రమ చొరబాటుదారుల్ని డిపోర్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







