43 కిలోల డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అరెస్ట్
- October 31, 2018
మస్కట్: ఆసియా జాతీయులైన ఇద్దరు ఇల్లీగల్ మైగ్రెంట్స్ని రాయల్ ఒమన్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. వీరి నుంచి 43 కిలోలడ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో కన్నాబిస్, నార్కోటిక్ పిల్స్ వున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. సముద్ర మార్గంలో నిందితులు, ఒమన్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు తెలిపిన రాయల్ ఒమన్ పోలీస్, వీరిని ఆసియా జాతీయులుగా గుర్తించారు. విలాయత్ ఆఫ్ ముట్రాలోని యితిలో వీరిని అరెస్ట్ చేశారు. మరోపక్క, 100 మంది ఆసియా జాతీయుల్ని డిపోర్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటించింది. చట్ట పరమైన చర్యల నిమిత్తం 105 మంది అక్రమ చొరబాటుదారుల్ని డిపోర్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







