గ్రేడ్ 1 స్టూడెంట్స్కి ఫీజు వార్తలు అవాస్తవం
- December 20, 2015
ప్రభుత్వ స్కూళ్ళలో గ్రేడ్ 1 విద్యార్థులు ఇకపై ఫీజులు చెల్లించాల్సి వస్తుందంటూ వినిపిస్తున్న ఊహాగానాల్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కొట్టి పారేసింది. ప్రభుత్వ స్కూళ్ళలో గ్రేడ్ 1 విద్యార్థుల కోసం ఎలాంటి ఫీజు ప్రతిపాదన లేదని మినిస్ట్రీ స్పష్టం చేసింది. గ్రేడ్ 1 విద్యార్థులు ఇక నుంచి 10 ఒమన్ రియాల్స్ ఎడ్యుకేషన్ ఫీజ్ కింద చెల్లించాల్సి ఉంటుందని ట్విట్టర్లో ప్రచారం జరుగుతుంది. అయితే ప్రభుత్వ స్కూళ్ళలో ఒమన్ పౌరులకు ఉచిత విద్యుత్ కొనసాగించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామనీ, ఇది ఒమన్ సిటజన్స్ హక్కు అని మినిస్ట్రీ చెప్పింది. దీనికి సంబంధించి ఎటువంటి రూమర్స్నీ ఒమన్ సిటిజన్స్ నమ్మరాదని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







