బ్రేకింగ్.. భారత దేశ రాజకీయాల్లో కీలక పరిణామం..
- November 01, 2018ఢిల్లీ:భారత దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మోడీ వ్యతిరేక కూటమి కోసం పార్టీలన్నింటినీ ఏకం చేసే ప్రయత్నంలో ఉన్న సీఎం చంద్రబాబు.. టీడీపీ పుట్టుకతోనే కాంగ్రెస్తో ఉన్న వైరాన్ని పక్కనపెట్టి.. రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ నివాసంలో జరుగుతున్న ఈ కీలక భేటీ.. దేశ రాజకీయాల్ని ఆకర్షిస్తోంది.
ప్రధానంగా రాహుల్-చంద్రబాబు భేటీలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు వెంట ఎంపీలు జయదేవ్…కనకమేడల, సీఎం రమేష్, కంభంపాటి ఉండగా.. భేటీలో రాహుల్తో పాటు కొప్పుల రాజు, అహ్మద్ పటేల్ ఉన్నారు.
అటు.. ప్రత్యామ్నాయ కూటమిపై వివిధ పార్టీలతో చంద్రబాబు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఫరూఖ్ అబ్దుల్లా, శరద్ పవార్తోనూ చంద్రబాబు చర్చలు జరిపారు. ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్తోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..