నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం..
- November 02, 2018
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర పోలీసు శాఖలోని ఖాళీగా ఉన్న ఎస్సై పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3,137 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టులు
* ఎస్సై
* అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్
* కానిస్టేబుళ్లు
* డిప్యూటీ జైలర్
* వార్డర్ పోస్టులు
ఆన్లైన్ దరఖాస్తు
* నవంబర్ 5 నుంచి 24 వరకు
ఆన్లైన్లో slprb.ap.gov.in వెబ్సైట్లో అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఎస్సై పోస్టులకు రాత పరీక్షను డిసెంబర్ 16న నిర్వహించనున్నారు.
* పోలీస్ కానిస్టేబుల్, వార్డర్ల అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







