అబుదాబీ ఎయిర్పోర్ట్లో 3 కొత్త బ్రిడ్జ్లు
- December 21, 2015
అబుదాబీ ఎయిర్పోర్ట్లో మూడు కొత్త బ్రిడ్జ్లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 106 బ్రిడ్జ్లను అందుబాటులోకి తీసుకురానుండగా, అందులో మూడు బ్రిడ్జ్ల ఇన్స్టలేషన్ పూర్తయ్యింది. మోడిఫైడ్ టెర్మినల్ బిల్డింగ్లో ఈ మూడు బ్రిడ్జ్లను ఇన్స్టాల్ చేశారు. ప్రయాణీకులను ఈ బ్రిడ్జ్లు ఆకట్టుకుంటాయని, టెర్మినల్ నిర్మాణంలో ఇది ముఖ్యమైన ఘట్టమని అబుదాబీ ఎయిర్పోర్ట్స్ ఛైర్మన్ అలి మాజెద్ అల్ మన్సూరి చెప్పారు. మోడిఫైడ్ టెర్మినల్ బిల్డింగ్ బ్రిడ్జ్ల ప్రాజెక్ట్లో 24 బ్రిడ్జ్లను జర్మన్ తయారీ సంస్థ తిస్సెన్క్రప్ తయారుచేసి, అందజేసిందని, మిగతా బ్రిడ్జ్లను కూడా త్వరలో ఇన్స్టాల్ చేస్తామనీ, ఎనిమిది బ్రిడ్జ్లు ప్రత్యేకంగా ఎయిర్బస్ 380 అప్పర్ డెక్లోకి ప్రయాణీకుల్ని సరాసరి చేరవేసేందుకుగాను డిజైన్ చేయబడ్డాయని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్యూవీల రీకాల్..!!
- ఇరాన్తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్లోని ఫిలిప్పీన్స్ బేకర్కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..







