దివాళీ స్పెషల్: ఎమిరేట్స్ మిఠాయ్ ట్రక్
- November 06, 2018


దుబాయ్ ఫ్లాగ్ షిప్ క్యారియర్ ఎమిరేట్స్, దివాళీ ప్రత్యేకంగా మిఠాయ్ ట్రక్ని తీసుకొచ్చింది. ఇండియాకి దీపావళి కోసం స్పెషల్ ఫేర్స్ని ఇప్పటికే ప్రకటించిన ఎమిరేట్స్, దుబాయ్లోని ఇండియన్స్ని ఆకట్టుకునేందుకు మరో ప్రయత్నంగా ఈ మిఠాయ్ ట్రక్ని రంగంలోకి దించింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ ట్రక్ పార్క్ చేసి వుంటుంది. ఇందులోని స్టాఫ్, స్వీట్స్నీ, బహుమతుల్నీ అందిస్తున్నారు. సంప్రదాయ నృత్యాల్ని ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు సిబ్బంది. ఎమిరేట్స్ క్రూ, యూనిఫామ్లో దర్శనమిస్తున్నారు. ఈ వీడియోలకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









