దొంగతనం కేసులో 10 ఏళ్ళ తర్వాత దొరికిన మెయిడ్
- November 07, 2018స్పాన్సరర్ ఇంట్లో బంగారు ఆభరణాల్ని దొంగిలించిన ఓ మెయిడ్, పదేళ్ళ తర్వాత పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టు ముందుంచారు. యజమాని బెడ్రూమ్లోకి మెయిడ్ వెళ్ళి దొంగనతానికి పాల్పడటాన్ని యజమాని తనయుడు (11 ఏళ్ళు) చూశాడు. ఓ బ్యాగులో నగల్ని వుంచి, వాటిని బయటకు విసిరేసింది. ఆ తర్వాత ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మెయిడ్ రెసిడెన్సీ స్టేటస్ చెక్ చేసిన పోలీసులకు, ఆమె అబ్స్కాండింగ్లో వున్నట్లు తెలిసింది. ఆ దిశగా కూడా ఆమెపై కేసులు నమోదు చేశారు. షార్జా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!