పాలకొల్లులో దాసరి విగ్రహావిష్కరణ
- November 08, 2018పశ్చిమ గోదావరి : తెలుగు చిత్ర పరిశ్రమలో 150 చిత్రాలకు పైగా డైరెక్షన్ చేసిన డాక్టర్ దాసరి నారాయణరావు విగ్రహాన్ని శుక్రవారం పాలకొల్లులో ఆవిష్కరించారు. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు విగ్రహాన్ని ఎంఎల్ఎ నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. గిన్నిస్బుక్ లో స్థానం సంపాదించిన దాసరి విగ్రహం తన చేతుల మీదుగా ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎఎల్సి మేకా శేషు బాబు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..