గల్ఫ్ భరోసా యాత్రకు వెళ్లి కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు
- November 10, 2018
గల్ఫ్ యాత్రకు పోయిన కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎంపీ కవిత దుయ్యబట్టారు. తెలంగాణ ప్రాంత వాసులు గల్ఫ్కు వెళ్లడానికి కారణం కాంగ్రెస్సేనని ఆరోపించారు. గతంలో ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసి ఒక్కపైసా కూడా విడుదల చేయలేదన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 106 కోట్లు గల్ఫ్ బాధితుల కోసం కేటాయించామని తెలిపారు. వందలాది మంది కార్మికులను రాష్ట్రానికి రప్పించామన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి