దుబాయ్ లో 'దీపావళి ధూమ్ ధామ్'
- November 11, 2018దుబాయ్:దీపావళి సంబరాలను 'దీపావళి ధూమ్ ధామ్' పేరిట దుబాయ్ లోని 'అల్ కూస్' లోని ‘Dulsco Arena' లో గల్ఫ్ ప్రవాసియ సంక్షేమ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TPCC కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మధు యాష్కీ, గల్ఫ్ కన్వీనర్ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తమ మానిఫెస్టోలో చేర్చిన 'తెలంగాణ గల్ఫ్ పాలసీ' ను గల్ఫ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించి, TRS ప్రభుత్వం గల్ఫ్ సోదరులను ఆదుకోవడంలో విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ సోదరులని దృష్టిలో పెట్టుకొని ఈ పాలసీని రూపొందించిందని వివరించారు.జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గల్ఫ్ బిడ్డల క్షేమమే కాంగ్రెస్ ప్రధమ బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమానికి ఆసమ్ ఈవెంట్స్ వారు మరియు ఎస్.వి రెడ్డి,సుమంత్ రెడ్డి మంద తగిన ఏర్పాట్లు చేసారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!