346 మంది వలసదారుల అరెస్ట్
- November 12, 2018మస్కట్: 346 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. మరో 446 మందిని దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఓ ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 4 నుంచి 11 వరకు నిర్వహించిన తనిఖీల్లో ఈ అరెస్టులు జరిగాయి. అరెస్ట్ చేసినవారిలో 169 మంది ఫ్యుజిటివ్ వర్కర్స్ కాగా, 162 మంది ఫ్రీలాన్స్ వర్కర్స్, 15 మంది డాక్యుమెంట్స్ లేని కార్మికులు. క్యాపిటల్ సిటీ మస్కట్లో అత్యధికంగా 111 మందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాతి స్థానం నార్త్ బతినా గవర్నరేట్ది. ఇక్కడ 66 మందిని అరెస్ట్ చేశారు. లేబర్ చట్టం ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను 446 మంది కార్మికుల్ని బహిష్కరించడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..