అమెరికా జైళ్లలో 2 వేల మందికిపైగా భారతీయులు : నాపా
- November 13, 2018చట్టవిరుద్ధంగా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించి వివిధ జైళ్లలో దాదాపు 2,832 మంది భారతీయులు శిక్ష అనుభవిస్తున్నారు. 'ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్డ్'ద్వారా ఉత్తర అమెరికా పంజాబీ సంఘం (నాపా) ఈ వివరాలను సేకరించింది. స్వదేశంలో వివక్షను, దాడులను ఎదుర్కొంటున్నామన్న కారణంతో అమెరికాలో ఆశ్రయం పొందేందుకు వీరంతా ప్రయత్నించినట్టు తెలిసింది. ఇలా శిక్ష అనుభవిస్తున్న వారిలో పంజాబీలో ఎక్కువ మంది ఉన్నారు. అమెరికాలోని 86 జైళ్లలో మొత్తం 2,832 మంది భారతీయులు శిక్ష అనుభవిస్తున్నారని నాపా వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా