మహిళల్ని మోసం చేసిన కేసులో ఒమన్ పౌరుడి అరెస్ట్
- November 15, 2018మస్కట్: దోఫార్లో ఓ పౌరుడు, పలువురు మహిళల్ని మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేశామని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. తాను ప్రభుత్వ ఏజెన్సీలో పనిచేస్తున్నాననీ, హౌసింగ్ మరియు ఫైనాన్షియల్ ఎయిడ్ని అందిస్తానంటూ నిందితుడు, పలువురు మహిళల్ని మోసం చేశాడు. మహిళల నుంచి పెద్దయెత్తున డబ్బుని నిందితుడు తీసుకుని, వారిని మోసం చేశాడని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!