మహిళల్ని మోసం చేసిన కేసులో ఒమన్ పౌరుడి అరెస్ట్
- November 15, 2018
మస్కట్: దోఫార్లో ఓ పౌరుడు, పలువురు మహిళల్ని మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేశామని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. తాను ప్రభుత్వ ఏజెన్సీలో పనిచేస్తున్నాననీ, హౌసింగ్ మరియు ఫైనాన్షియల్ ఎయిడ్ని అందిస్తానంటూ నిందితుడు, పలువురు మహిళల్ని మోసం చేశాడు. మహిళల నుంచి పెద్దయెత్తున డబ్బుని నిందితుడు తీసుకుని, వారిని మోసం చేశాడని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!