మహిళల్ని మోసం చేసిన కేసులో ఒమన్ పౌరుడి అరెస్ట్
- November 15, 2018
మస్కట్: దోఫార్లో ఓ పౌరుడు, పలువురు మహిళల్ని మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేశామని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. తాను ప్రభుత్వ ఏజెన్సీలో పనిచేస్తున్నాననీ, హౌసింగ్ మరియు ఫైనాన్షియల్ ఎయిడ్ని అందిస్తానంటూ నిందితుడు, పలువురు మహిళల్ని మోసం చేశాడు. మహిళల నుంచి పెద్దయెత్తున డబ్బుని నిందితుడు తీసుకుని, వారిని మోసం చేశాడని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









