మహిళల్ని మోసం చేసిన కేసులో ఒమన్ పౌరుడి అరెస్ట్
- November 15, 2018
మస్కట్: దోఫార్లో ఓ పౌరుడు, పలువురు మహిళల్ని మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేశామని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. తాను ప్రభుత్వ ఏజెన్సీలో పనిచేస్తున్నాననీ, హౌసింగ్ మరియు ఫైనాన్షియల్ ఎయిడ్ని అందిస్తానంటూ నిందితుడు, పలువురు మహిళల్ని మోసం చేశాడు. మహిళల నుంచి పెద్దయెత్తున డబ్బుని నిందితుడు తీసుకుని, వారిని మోసం చేశాడని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







