వెదర్ రిపోర్ట్: తగ్గనున్న ఉష్ణోగ్రతలు, వర్షం కురిసే అవకాశం
- November 17, 2018యూఏఈలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం వుందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (ఎన్సిఎం) పేర్కొంది. ఉష్ణోగ్రతలు సైతం తగ్గుముఖం పట్టనున్నట్లు ఎన్సిఎం వెల్లడించింది. దేశంలో అక్కడక్కడా ఆకాశం మేఘావృతమయి వుంటుంది. ఆహ్లాకరమైన గాలులు సాయంత్రం సమయాల్లో సరికొత్త అనుబూతిని ఇస్తాయి. అయితే గాలుల తీవ్రత కారణంగా కొన్ని ప్రాంతాల్లో డస్ట్ బ్లో అయ్యే అవకాశం వుంది. అత్యధిక ఉష్ణోగ్రత శుక్రవారం 36.5గా నమోదయ్యింది. సముద్రం ఓ మోస్తరు రఫ్గా వుంటుంది. సాయంత్రానికి రఫ్నెస్ పెరుగుతుంది. రాత్రి వేళల్లో ఇంకా ఎక్కువ రఫ్గా వుంటుందని ఎన్సిఎం పేర్కొంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు