అమెరికాలో తెలంగాణ వాసిని కాల్చి చంపిన బాలుడు
- November 17, 2018అమెరికా:అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. మెదక్కు చెందిన సునీల్ ఎడ్లా వెంట్నార్ సిటీలో నివసించేవారు. శనివారం డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయనపై ఎదురింట్లో ఉన్న 16 ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం సునీల్ కారును తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు. అయితే అతడు సునీల్ను ఎందుకు హత్య చేశాడనేది ఇంకా తెలియ లేదు. నిందితుడు మైనర్ కావడం వల్ల అతడి పేరును బయటపెట్ట లేదని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ